Saturday, April 27, 2024

‘ఎన్టీఆర్ కోసం’ మటన్ బిర్యానీ తయారుచేసిన చిరు ?

ఎన్టీఆర్ ఈరోజు 38వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎన్టీఆర్ కు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట.

మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మటన్ బిర్యానీ వండి ఎన్టీఆర్ కోసం పంపినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఫిలింనగర్ లో మాత్రం ఇదే విషయం పై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement