Sunday, May 19, 2024

సాయి పల్లవి సినిమా నిర్మాత మృతి

టాలీవుడ్ నిర్మాత అన్నపురేడి కృష్ణ కుమార్ మృతి చెందారు. తాజాగా సాయి పల్లవి పాటలు ఫహద్ పాజిల్ జంటగా నటించిన అథిరన్ తెలుగు వెర్షన్ అనుకోని అతిధి సినిమాకు నిర్మాత ఈయనే. మే 28 నుంచి ఆహా ఓటీటీ ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందు నిర్మాత చనిపోవడం బాధాకరం. కృష్ణ కుమార్ గుండెపోటుతో తో వైజాగ్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

ఇక కృష్ణకుమార్ మృతితో సినీ ప్రముఖులు ఆయనకు కుటుంబానికి కి సంతాపం తెలుపుతున్నారు. సాయిపల్లవి, ఫహాద్ నటించిన అథిరన్ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో అనుకోని అతిథి గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు జిబ్రాన్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement