Sunday, April 28, 2024

ఆగని ఎల్‌ఐసీ షేర్ల పతనం..

అతి పెద్ద బీమారంగ సంస్థ ఇటీవల విడుదల చేసిన షేర్లు మదుపరులకు నష్టాలనే మిగులుస్తున్నాయి. వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ పతనాన్ని కొనసాగించాయి. మొత్తమ్మీద ఈ షేర్ల ధరలు 14.19 శాతం పడిపోయాయి. ఈ స్టాక్‌ 2.17 శాతం పతనమై కనిష్ట ముగింపు ధర 721.95 వద్ద స్థిరపడింది. ఇది బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఆల్‌ టైం ఇంట్రా డే కనిష్ట స్తాయి రూ. 720.25ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.23 శాతం మేరపడిపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement