Saturday, May 4, 2024

Gold: మ‌ళ్లీ పెరిగింది… ధ‌ర‌లు ఎంతంటే…

రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర సోమవారం మళ్లీ పెరిగింది. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగింది.

దీనికితోడు వెండిధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 300 పెరిగింది.బ ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,400కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,620 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,000కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement