Sunday, May 5, 2024

AP: సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్ధులు

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్ధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్‌ రెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్ధులకు సీఎం జగన్‌ బీఫాం అందజేశారు. కాసేపట్లో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభర్ధులు నామినేషన్‌ వేయనున్నారు. ఈసందర్భంగా వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement