Monday, April 29, 2024

ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం: తెలంగాణకు సజ్జల స్పష్టీకరణ

తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై రెండు రాష్ట్రాలు చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. తాము రెచ్చగొడితే రెచ్చిపోమని, సందర్భోచితంగా స్పందిస్తామన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతామని తెలిపారు. ప్రాజెక్టుల వివాదాలపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని, కేంద్రం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందని సజ్జల వెల్లడించారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి కాళ్లపై పడిన రైతు!

Advertisement

తాజా వార్తలు

Advertisement