Monday, April 29, 2024

AP : ప‌వ‌న్ క‌ల్యాణ్ తో వైసిపి ఎమ్మెల్యే భేటీ…చిత్తూరులో పోటీకి సై..

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి, జనసేనలోకి వెళ్లారు. తాజాగా మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ తాడేప‌ల్లిలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. చిత్తూరు టికెట్ వైసిపి తిర‌స్క‌రించ‌డంతో ఆ విష‌యంపై ప‌వ‌న్ లో ఎమ్మెల్యే చ‌ర్చ‌లు జ‌రిపారు.. దీనిపై పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించార‌ని టాక్ .. దీంతో రెండ్రోజుల్లో ఆయన జనసేనలో చేరుతారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement