Saturday, May 4, 2024

కడప జిల్లా కోర్టుకు వివేకా హత్య కేసు బదిలీ

వైఎస్ వివేకాహత్య కేసు పులివెందుల కోర్టు నుండి కడప జిల్లాకోర్టుకు బదిలీ చేశారు. సిబిఐ అధికారుల రిక్వెస్ట్ మేర కు కేసును కడపజిల్లా కోర్టుకు  పులివెందులకోర్టు మెజిస్ట్రేట్ బదిలీ చేశారు. ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిలు అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరగనున్నాయి. పులివెందుల కోర్టుకు హాజరైన నలుగురు నిందితులకు సీబీఐ అభియోగ పత్రాల వివరాలు మెజిస్ట్రేట్ తో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement