Saturday, May 4, 2024

ATP: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

బుకరాయసముద్రం, ఫిబ్రవరి 21(ప్రభ న్యూస్) : బుక్కరాయసముద్రం మండల పరిధిలోని బల్లా కన్వెన్షన్ సెంటర్ దగ్గరలోని హైవేలో లారీ, బైక్ ఢీకొని ఏకులనాగేలపల్లి గ్రామనివాసి మహేష్ (18) చనిపోయాడు. నల్లప్ప కుమారుడైన మహేష్ రోజువారి పని నిమిత్తం అనంతపురం టౌన్ కు వస్తుండగా వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement