Sunday, April 28, 2024

Kadiri | యువకుడి ఆత్మహత్య..

శ్రీ సత్య సాయి బ్యూరో (ప్రభ న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం పరిధిలోని కుమ్మర వాండ్లపల్లి గ్రామానికి చెందిన లోకేష్ (24) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం జరిగింది.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే నల్లచెరువు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement