Wednesday, May 1, 2024

పంచాయితీ నిధుల దుర్వినియోగం … విచారణకు వైసిపి నేత‌ల డిమాండ్

దెందులూరు ప్రభ న్యూస్ – దెందులూరు పంచాయితీలో నిధులు దుర్వినియోగం స్పందనలో పిర్యాదు. కలెక్టర్ ఆదేశాల మేరకు డి ఎల్పివో రికార్డ్స్ స్వాధీనం చేసుకుని 9 రోజులు కావస్తున్నా విచారణలో నిజం నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్సీపీ దెందులూరు ప్రెసిడెంట్ పోకల రాంబాబు ఆధ్వర్యం లో నల్ల బాడ్ జేలతో శనివారం నిరసన తెలిపారు.

స్పందనలో పిర్యాదు చేసినా జరుగుతున్న ఆలస్యం పై ఎమ్మెల్యే కోరారు అబ్బయ్య చౌదరి కి వివరించామని అన్నారు. ఆలస్యం చేయకుండా విచారణ నిగ్గు తేల్చాలని జిల్లా కార్యదర్శులు కట్ట యేసు బాబు చల్ల మేరీ రాజు ఏఎంసీ డైరెక్టర్ శ్యామలాదేవి ఎంపీటీసీ ఆనంద్ దాసు తంబి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement