Friday, May 3, 2024

బాలినేని ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తాం : మంత్రి సురేష్

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ఎలాంటి విబేధాలు లేవని, బాలినేని ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పదవుల విషయం జగన్ స్వయంగా చూసుకున్నారన్నారు. బాలినేనికి పార్టీ పదవి కేటాయిస్తారని మంత్రి తెలిపారు. మంత్రి పదవి లేనప్పుడై ప్రజలు బాగా ఆదరిస్తున్నారని మంత్రి సురేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement