Sunday, May 19, 2024

నిర్మాణాత్మక విమర్శలు మాత్రమే చేస్తాం.. పవన్ కళ్యాణ్

తాము నిర్మాణాత్మక విమర్శలు మాత్రమే చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పొలిటికల్ పార్టీగా తమ బాధ్యత తాము చేస్తున్నామన్నారు. వైసీపీ కార్యక్రమం పెట్టాకే తాము జనవాణి కార్యక్రమం పెట్టామనడం సరికాదన్నారు. వారికి ఇబ్బంది కలిగించాలనే ఆలోచన తమకు లేదన్నారు. లా అండ్ ఆర్డన్ ను సరిగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ఏపీలో ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యను తీసుకొస్తోందన్నారు. రాజకీయాలంటే భయపెట్టే స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడతారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement