Wednesday, May 1, 2024

వరదయ్యపాలెంలో తీరన తాగునీటి సమస్య

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో తాగునీటి సమస్య తీరింది. గత మూడురోజులుగా తుపాన్ కారణంగా కరెంటు కోతతో తాగునీరు సరఫరా ఆగిపోవడంతో వరదయ్యపాలెం పంచాయతీ గోవర్ధనపురంలో ప్రజలు తాగునీటికి తీవ్రఅవస్థలు పడుతున్నారు. ప్రజల తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్పందించిన సర్పంచ్ జ్యోతి, మాజీ సర్పంచ్ బొప్పన తిలక్ బాబు ,జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు చొరవ తీసుకుని తాగునీటి ట్యాంకరును ఏర్పాటు చేయడంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. ఆపత్కాలంలో అండగా నిలిచి తాగునీటి వసతి కల్పించడంపై హర్షంవ్యక్తం చేస్తూ స్థానిక ప్రజాప్రనిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement