Friday, May 10, 2024

సభ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాజ్యంగాన్నికాపాడలేని గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ… ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తూ.. టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement