Friday, May 3, 2024

Breaking :ఈ బ‌డ్జెట్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సంతోషాన్నివ్వాలి – గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

యాదాద్రి : అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేక‌పోవ‌డంపై స్పందించారు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై. గ‌త రెండేళ్లుగా నేను తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యాన‌ని అన్నారు. ఈ బ‌డ్జెట్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సంతోషాన్నివ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. కాగా తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement