Sunday, May 5, 2024

Vizianagaram – రైలు ప్రమాద ఘటనా ప్రాంతానికి జగన్ … బాధితులను పరామర్శించినున్న సీఎం

రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. 11.30 కు సంఘటన స్థలానికి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement