Tuesday, April 30, 2024

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి..కేసు న‌మోదు..

విశాఖ…కంబాల కొండ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జ‌రిగింది. డైరీ ఫారం నుండి ఎండాడ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్ళుతోన్న వ్య‌క్తి అక్క‌డిక్క‌డే మృతిచెందాడు..ఘ‌ట‌నా స్థ‌లికి పోలీసులు చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు. మృత‌దేహాన్ని మార్చురీకి త‌ర‌లించారు. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యంపై పోలీసులు ఆరా తీయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement