Saturday, May 4, 2024

Gold robbery : 5 కిలోల బంగారు చోరీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రంలో భారీ చోరీ జ‌రిగింది. బంగారం దుకాణంలో ఏకంగా 5 కిలోల ఆభరణాలను దుండగులు కాజేశారు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం రవి జువెలర్స్​లో జరిగింది. చోరీ సమాచారం అందుకున్న విజయనగరం డీఎస్పీ, సీఐ ఘటన స్థలాన్ని పరిశీలించారు.దుకాణం పైనుంచి లోపలికి దుండగులు ప్రవేశించినట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement