Thursday, May 2, 2024

Union Minister: విశాఖ జిల్లాలో కేంద్రమంత్రి పర్యటన…

కేంద్రమంత్రి అర్జున్ ముండా ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజన సంస్కృతిక యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

- Advertisement -

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సహకారంతో ఆంధ్రప్రదేశ్ వనవాసీ కళ్యాణ ఆశ్రమం తూర్పు కనుమల గిరిజన సంస్కృతిక యాత్ర ఇవాళ్టితో విశాఖపట్నంలో ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement