Sunday, April 28, 2024

Kurnool: నిరుద్యోగుల క‌లెక్ట‌రేట్ ముట్ట‌డి.. న్యాయం చేయాల‌ని ఆందోళ‌న‌

డీఎస్సీని ప్ర‌భుత్వం వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డీఎస్సీ అభ్య‌ర్థులు, నిరుద్యోగులు క‌ర్నూల్ క‌లెక్ట‌రేట్‌ను ముట్ట‌డించారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ ముందు ఆందోళ‌న చేప‌ట్టారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఎ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి రామన్న మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యా శాఖ మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement