Friday, May 3, 2024

Kurnool – టైర్ పేలి వాహ‌నం బోల్తా – ఇద్ద‌రి మృతి..

కర్నూలు జిల్లా మద్దికేర పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ టైర్ పేలి బోల్తాపడగా ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. వివరాలకు వెళ్తే మండల కేంద్రమైన మద్దికేర లో గుంటకల్ , మద్దికేర రోడ్డు ప్రమాదంలో వాహనంలో కొందరు కూలీలు వలస వెళుతున్నారు. అయితే టైర్ పేల‌డంతో వాహనం బోల్తా పడింది దీంతో సంఘటన స్థలం లోనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన మహిళలు మద్దికేర గ్రామానికి చెందినవారీగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement