Wednesday, May 1, 2024

నంద్యాలలో కత్తులతో దాడి… ఇద్దరికీ గాయాలు

మహనంది మండలం గోపవరం గ్రామంలో మంగళవారం ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అవుకు ప్రసాద్, బాలచంద్రుడు మధ్య మనస్పర్థల కారణంగా జరిగిన ఘర్షణలో అవుకు ప్రసాద్ బాలచంద్రుడు పైన దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘర్షణలో బాలచంద్రుడు అవుకు ప్రసాద్ పై దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన ఇద్దరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement