Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


ఓ రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందగా.. మ‌రో ముగ్గురికి గాయాలైన విషాద ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎన్ ఎస్ గేట్ హైవే పై జ‌రిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇనుప రాడ్లు తీసుకు వెళ్తున్న లారీని వెనుక భాగం నుండి కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement