Monday, April 29, 2024

రెండు బైక్ లు ఢీకొని.. ఇద్దరు మృతి

రెండు బైక్ లు ఢీకొని ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం బోనంవారిపల్లిలో రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో స్పాట్ లోనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు రెడ్డి శేఖర్, నరేష్ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement