Tuesday, April 30, 2024

Transfer – ఎపిలో 21 మంది ఐఏఎస్‌ ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారులు వీళ్లే.

.☛ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా మంజీర్‌ జిలానీ

☛ తిరుపతి జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీషా

☛ నంద్యాల జిల్లా కలెక్టర్‌గా కె.శ్రీనివాసులు

- Advertisement -

☛ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా అభిశక్త్‌ కిశోర్‌

☛ పార్వతీపురం జిల్లా మన్యం జాయింట్‌ కలెక్టర్‌గా బి.ఆర్‌.అంబేడ్కర్‌.

☛ ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణ

☛ కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ప్రవీణ్‌ ఆదిత్య

☛ విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తిక్‌

☛ అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా భావన

☛ నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఆదర్శ్‌ రాజీంద్రన్‌

☛ విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా మయూర్‌ అశోక్‌

☛ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా వెంకటరమణారెడ్డి

☛ మున్సిపల్‌ శాఖ కమిషనర్‌గా బాలాజీ రావ్‌☛ ఏపీయూఎప్‌ఐడీసీ ఎండీగా హరిత

☛ పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రిటేర్‌గా ఇల్లకియా

☛ సర్వే సెటిల్‌మెంట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌గా గోవిందరావు.

☛ శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా తమీమ్‌ అన్సారియా

☛ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్‌

☛ జీవీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా విశ్వనాథన్‌

☛ ప్రభుత్వరంగ సంస్థల విభాగ కార్యదర్శిగా రేఖా రాణి

☛ తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి బదిలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement