Sunday, April 28, 2024

AP : లోకో పైలట్స్ చూస్తుండటం వ‌ల్లే కంట‌కాప‌ల్లి రైలు ప్ర‌మాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్‌ వద్ద గ‌త ఏడాది అక్టోబర్ 29న రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొనడానికి కారణం లోకో పైలట్ క్రికెట్ చూస్తుండటమేని విచార‌ణ క‌మిటీ తేల్చింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా, విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement