Monday, April 29, 2024

APలో మూడో రోజు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌ట‌న

ఏపీలో మూడో రోజు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌టించ‌నుంది. ఉదయం 9.30 నిమిషాలకు ఈసీకి సీఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎన్నికల సన్నద్ధతకు తీసుకున్న చర్యలను వివరించనున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఈసీ సమావేశం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement