Friday, May 3, 2024

గుంటూరులో ముగ్గురు పదో తరగతి విద్యార్థుల అదృశ్యం

గుంటూరు తెనాలిలో స్కూల్ కి వెళ్ళిన ముగ్గురు పదో తరగతి విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. పట్టణంలోని గంగానమ్మ పేటలో గల కేకేఆర్ గౌతమ్ స్కూల్ నుండి అదృశ్యమైయ్యారు పదో తరగతి విద్యార్థులు. విద్యార్థుల వివరాలు..రావూరి వెంకట రాహుల్, పిల్లుట్ల రోహిత్, తుమ్మపాల విజయ్ గణేష్. స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement