Friday, May 3, 2024

రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉంది.. సీఎం జగన్

రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు. ఆర్థికంగా రాష్ట్రం బాగుందని చెబితే కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని అన్నారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.4శాతం నెరవేర్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement