Saturday, May 11, 2024

శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తి కలెక్టరేట్ ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుగా పెట్టిన బారికేడ్లను పరిటాల సునీత తొలగించారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement