Saturday, May 4, 2024

Guntur: మంగళగిరిలో ఉద్రికత్త

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు టెంట్ వేశారు. అన్న క్యాంటీన్ మూసివేసిన ప్రాంతంలో టీడీపీ నాయకులు టెంట్ ఏర్పాటు చేశారు. బాలకృష్ణ‌ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అనుమతి లేదని నిన్న పోలీసులు టెంట్ ను తొలగించారు. మళ్లీ ఈరోజు టెంట్ వేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మొహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement