Sunday, April 28, 2024

Nandyala: గిరిజన యువకుడు అనుమానాస్పద మృతి

నంద్యాల జిల్లా పరిధిలోని బండిఆత్మకూరు మండలం, చిన్న దేవళాపుర గ్రామం బరకల కాలనీ వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. ఇండ్ల నాగన్న అనే గిరిజన యువకుడు ముఖంపై గాయాలతో గ్రామ సమీపంలోని పంట పొలంలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement