Friday, May 3, 2024

AP: ట్రాక్టర్ ఢీకొని విద్యార్థి మృతి

బుక్కరాయసముద్రం, నవంబర్ 16 (ప్రభ న్యూస్) : ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని హైస్కూల్ కొట్టాల సమీపంలోని పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థి రామ్ చరణ్ ను అతివేగంగా వేస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement