Friday, April 26, 2024

Breaking: తుపాను ఎఫెక్ట్​.. ఏపీలో రేపు జ‌ర‌గాల్సిన ఇంట‌ర్ ప‌రీక్ష వాయిదా..

అస‌ని తుపాను కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బుధ‌వారం జ‌ర‌గాల్సిన ఇంట‌ర్ ఎగ్జామ్‌ని వాయిదా వేస్తున్న‌ట్టు ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. తుపాను ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయ‌ని, విద్యార్థుల‌కు ఇబ్బంది క‌గ‌ల‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ ప‌రీక్ష‌ను ఈ నెల 25వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్టు బోర్డు అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement