Wednesday, May 1, 2024

AP : నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో

‘నేషనల్ ఇమ్యునైజేషన్ డే’ను పురస్కరించుకుని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల వేస్తున్నారు. ఈనెల 4, 5న గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పంపిణీచేయనున్నారు.

ఈనెల 6న పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కల వేస్తారు. రాష్ట్రంలో 53,35,519 మంది పిల్లల కోసం 37,465 కేంద్రాలు ఏర్పాటుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement