Monday, April 29, 2024

AP: రెండు బైకులు ఢీ.. మహిళ మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం సంత వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు కంచిలి ఎస్ఐ బాలరాజు తెలియజేసారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement