Wednesday, May 1, 2024

సముద్రంలో బోటు బోల్తా…

సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన పదిమంది మత్స్యకారులు నడి సముద్రంలో చేపల వేట సాగిస్తూ మరో కాసేపట్లో ఓడ్డు చేరిపోయే సమయానికి కెరటాల మధ్యలో బోల్తా పడి 10 మంది మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి గమనించిన గ్రామస్తులు ప్రత్యేక చర్యలు చేపట్టి తాళ్ల సహాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మత్స్యకారులకు ఒడ్డుకు చేర్చడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బోటు వల పూర్తిగా ధ్వంసం కావడంతో సంబంధిత మత్స్యకారులు గ్రామస్తులు అధికారులు బోరున విలపిస్తూ తమకు ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాను

Advertisement

తాజా వార్తలు

Advertisement