Thursday, April 25, 2024

Srikakulam: పోలీసులకు సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్లు

శ్రీకాకుళం పట్టణంలో చైన్ స్నాచ‌ర్లు మరోసారి రెచ్చిపోయారు. దుండ‌గులు పోలీసులకు మ‌రోసారి సవాలు విసిరారు. ప‌ట్ట‌ణ‌ నడిబొడ్డులోనే ఒకేసారి రెండు చోట్ల చోరీకి పాల్పడ్డారు. సూర్య మహల్ ఎదురుగా బైక్‌పై వెళుతున్న దంపతుల మెడ నుంచి పది తులాల పూస్తెల తాడు, నల్లపూసలు గొలుసు లాక్కొని దుండగులు పరారయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement