Thursday, April 25, 2024

Breaking: వారణాసి కోర్టు విచారణకు సుప్రీంకోర్టు బ్రేక్

వారణాసి కోర్టు విచారణకు సుప్రీంకోర్టు బ్రేక్‌లు వేసింది. జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టు విచారణ చేయొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు దీనిపై తాము విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు సర్వే నివేదికను విచారణ కమిషన్ కోర్టుకు సమర్పించింది. మూడు రోజుల పాటు నివేదిక షీల్డ్ కవర్‌లోనే ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement