Thursday, May 2, 2024

అధిక లోడుతో వెళ్లే ప్యాసింజర్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్

గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామం సర్కిల్ వద్ద ఈరోజు ఆర్టీఓ అధికారులు, ఆర్టీసీ అధికారులు కలిసి ప్రమాదకర రీతిలో ఎక్కువ మంది ప్యాసింజర్ తో వెళుతున్న ఆటోలను, హైర్ పద్దతిలో తిరిగే ఆర్టీసీ బస్ ల డాక్యుమెంట్లను అధిక లోడుతో వెళుతున్న వాహనాలను ఆపి జరిమానాలు విధించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో రవాణాశాఖ అధికారులు శేషి రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొనగా ఆర్టీసీ అధికారులు కొందరు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement