Friday, April 26, 2024

మంత్రి బొత్స‌కు సోము వీర్రాజు స‌వాల్

రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు స‌వాల్ విసిరాడు. ఏపీ అభివృద్ది చేసింది కేంద్ర‌మే అన్నారు. ఏపీ అభివృద్ది పై ద‌మ్ముంటే బొత్స చ‌ర్చ‌కు వ‌స్తారా అన్నారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి శూన్య‌మ‌న్నారు. రేష‌న్ బియ్యంలో రాష్ట్రం రూ.2 పెడితే..కేంద్రం వాటా రూ.30లు అన్నారు. రేష‌న్ పంపిణీ వాహ‌నాల‌పై జ‌గ‌న్ ఫోటో ఎలా పెట్టుకుంటార‌ని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement