Thursday, April 25, 2024

పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు భధ్రత పెంచారు. ఆదివాసీ సంఘాలు రేపు ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్ర‌మంలోనే ఏజెన్సీలోని ఎమ్మెల్యే బాలరాజుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే మరింత భద్రతను ప్ర‌భుత్వం పెంచింది. దీని కారణంగా ఇవాళ, రేపు అధికార కార్యక్రమాలకు వెళ్లొద్దని ఎమ్మెల్యే కు పోలీసులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement