Thursday, April 25, 2024

వైభవంగా సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం

అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినీపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విజయ గణపతి, ఎమ్మెల్సీ వాణిదేవి హాజరుకానున్నారు. ఇప్ప‌టికే రాములోరి క‌ల్యాణాన్ని తిల‌కించేందుకు వేలాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement