Wednesday, May 1, 2024

AP: ఇవాళ సామాజిక సమతా సంకల్ప సభ.. అంబేద్క‌ర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌

ఇవాళ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. అనంత‌రం సామాజిక సమతా సంకల్ప సభ లో పాల్గొంటారు. ఈ సభ విజయవాడలోని స్వరాజ్ మైదానంలో సాయంత్రం జరుగుతుంది.

ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ జరుగుతుంది. జనవరి 20 నుంచి ఈ విగ్రహాన్ని చూసేందుకు సందర్శకులకు అనుమతి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement