Thursday, May 2, 2024

Tirupati: వెంకటగిరిలో ఆర్ఎంపీ హత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆర్ఎంపీని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆర్ఎంపీ భాషాను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. భాషా తిరుపతి జిల్లా పరిధిలోని వెంకటగిరిలో ఆర్ఎంపీ గా పనిచేసేవాడు. అయితే ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. తెలుగు గంగ కాల్వ దగ్గర దుండగులు హత్య చేసి పరారయ్యారు. ఈ మర్డర్ తో ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆర్ఎంపీ భాషాను ఎవరు చంపారనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement