Thursday, May 2, 2024

పార్టీ మారడం లేదు.. వైసీపీ ఎంపీ మాగుంట

తాను పార్టీ మారడం లేదని.. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సోషల్ మీడియాలో వార్తలు బాధకరమన్నారు. మాగుంట కుటుంబం విశ్వసనీయతకు మారుపేరు అని అన్నారు. సీఎంతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement