Thursday, May 16, 2024

నివాళులు అర్పించిన టిడిపి నాయకులు

యర్రగొండపాలెం : టిడిపి సీనియర్‌ నాయకులు పూర్ణకంటి పిచ్చయ్య పార్థివ దేహానికి జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌, సీనియర్‌ నాయకులు డా. మన్నె రవీంద్ర నివాళులు అర్పించారు. పిచ్చయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట టిడిపి జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ , సీనియర్‌ నాయకులు డా. మన్నె రవీంద్ర, తోట మహేష్‌ నాయుడు, మైనార్టీ నాయకులు షేక్‌. ఇస్మాయిల్‌, శ్రీనులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement