Friday, May 3, 2024

అనంతపురంలో వాహనాల దొంగలు.. ముగ్గురు అరెస్ట్

అనంతపురం జిల్లా గుంతకల్లులో వాహనాలను దొంగతనం చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.5 లక్షల విలువ చేసే వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు 2 టౌన్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండీ రూ.5 లక్షల విలువ చేసే 2 ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement