రేపటి నుంచి కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. 28, 29, 30 తేదీల్లో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహించనున్నారు.
మూడు రోజులపాటు ఇక్కడే బసచేసి.. ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్లు, ఇతర కీలక నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు.